కుటుం బ నేపథ్యం
వడ్డి రాజేంద్ర ప్రసాద్ గారు 1975 నవంబర్ 12న నాంచారయ్య మరియు వరలక్ష్మి దంపతులకు జన్మించారు. సాధారణ కుటుంబం లో జన్మించినప్ప టికీ, విద్య పై ఉన్న ఆసక్తి, కృ షి, పట్టుదలతో జీవితం లో అనేక గొప్ప విజయాలను సాధించారు.
విద్యాభ్యాసం
తన విద్యాభ్యాసం ఆంధ్ర విశ్వవిద్యా లయం లో బాచిలర్ ఆఫ్ ఇంజనీరిం గ్ (B.E) పూర్తి చేశారు. అనంతరం భోపాల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) నుండి మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ (M.Tech) పూర్తిచేసి, ఇంజనీరింగ్ రంగం లో తన ప్రతిభను నిరూపిం చారు.
వ్యక్తిగత జీవితం
వడ్డి రాజేంద్ర ప్రసాద్ గారు 2005 జూన్ 24న స్వాతి రత్నం గారితో వివాహం చేసుకున్నారు. వీరికి శ్రీ సహస్ర లక్ష్మి అనే కుమార్తె ఉన్నారు.
LEAD స్థాపన
వడ్డి రాజేం ద్ర ప్రసాద్ గారు 2008లో LEAD (LAKSHMI ENGINEERS, ARCHITECTS & DESIGNERS (I) PVT.LTD.) సం స్థను స్థాపిం చారు. LEAD ప్రస్తుతం భారతదేశం , USA, దుబాయి, ఖతార్ వంటి వివిద దేశాలలో ఆఫీసులను కలిగి ఉం ది. LEAD, Bureau Veritas Certified (BVC) , ISO 9001-2015 సం స్థగా, అత్యు త్తమ ఇం జనీరిం గ్ సేవలను అందిస్తూ, స్థానిక మరియు అం తర్జాతీయ మార్కె ట్లో ప్రత్యే క గుర్తిం పును పొం దిం ది.
LEAD ప్రత్యే కతలు
LEAD సం స్థ యొక్క ప్రధాన లక్ష్యం , సిమెం ట్, స్టీల్, పవర్, కెమికల్ ప్లాం ట్స్ మరియు హౌసిం గ్ ప్రాజెక్టుల వంటి హెవీ ఇండస్ట్రీ రంగాలలో క్లయింట్లకు అత్యుత్తమ సేవలు అందించడం .
వారి ప్రత్యే కతలు:
- ఆర్కి టెక్చరల్ డిజైన్
- సివిల్ & స్ట్రక్చరల్ ఇం జనీరింగ్
- మెకానికల్ ఇంజనీరింగ్
- యుటిలిటీస్ డెవలపింగ్ & డీటైలిం గ్
- సైట్ సూపర్విజన్
విజయాలు
- దుబాయ్ ఎలక్ట్రిసిటీ అం డ్ వాటర్ అథారిటీ (DEWA)లో అనేక ప్రాజెక్టులను విజయవం తం గా పూర్తి చేయడం .
- అనేక మం దికి ఉపాధి అవకాశాలను కల్పిం చడం ద్వా రా సామాజిక సేవలను ముం దుకు తీసుకెళ్లడం .
పట్టుదల – విజయాల పునాది
సాధారణ కుటుం బం నుం డి అం తర్జాతీయ స్థాయిలో గుర్తిం పు పొం దిన వ్యా పారవేత్తగా ఎదిగిన వడ్డి రాజేం ద్ర ప్రసాద్ గారి
జీవితం , యువతకు స్ఫూ ర్తిదాయకం . ఆయన కృ షి, పట్టుదలతో LEAD సం స్థను ప్రగతిపథం లో నిలిపి, ఇం జనీరిం గ్ రం గం లో
తనదైన ముద్ర వేశారు.
