గత వారం రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. ఏప్రిల్ నెల రాకముందే భానుడు తన భగభగలతో ప్రజలను ఇబ్బంది పెడుతున్నాడు. అయితే, వాతావరణ శాఖ ప్రకారం, వచ్చే మూడు రోజులు ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గే అవకాశం ఉందని తెలిపింది.
తెలంగాణలో వాతావరణ పరిస్థితి: