గ్రూప్-2 మెయిన్స్ ప్రైమరీ కీ విడుదల – ఇప్పుడే చెక్ చేయండి!

ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు విజయవంతంగా పూర్తయ్యాయి. ఆదివారం సాయంత్రం, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) పేపర్-1 ప్రైమరీ కీను అధికారికంగా విడుదల చేసింది.

ప్రైమరీ కీపై అభ్యంతరాలు ఉన్న అభ్యర్థులు ఫిబ్రవరి 25 నుంచి ఫిబ్రవరి 27 వరకు అధికారిక వెబ్‌సైట్ psc.ap.gov.in ద్వారా అభ్యంతరాలు సమర్పించవచ్చు.

గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలకు మొత్తం 92,250 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 86,459 మంది హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. వీరిలో 92% మంది ఆదివారం పరీక్షకు హాజరయ్యారు. ప్రైమరీ కీని చెక్ చేయడానికి, అభ్యర్థులు APPSC వెబ్‌సైట్‌ను సందర్శించి అందుబాటులో ఉన్న లింక్‌పై క్లిక్ చేయాలి.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens